ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ..

Date:

Share post:


– Advertisement –

నవతెలంగాణ – అచ్చంపేట : ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి వారి ఖాతాలలో రూ.1 లక్ష చొప్పున జమ అవుతున్నట్లు హౌసింగ్  అధికారి ఆనంద రెడ్డి తెలిపారు. జిన్ కుంతలో 14, మిట్ట సధకుడులో -10,  మొలగర -3,  గోకారం -4, తుల్కపల్లిలో 4, అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు బేస్మెంట్ పూర్తి చేసుకున్న 35 మంది లబ్ధిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆన్లైన్లో వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వమే ఆన్లైన్ విధానంలో లబ్ధిదారుల ఖాతాలో ప్రతి సోమవారం జమ చేస్తున్నట్టు తెలిపారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...