ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

Date:

Share post:


– Advertisement –

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌ రెడ్డి కేసులో పోలీసు తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం‌ వ్యక్తం చేసింది. అరెస్టు సమయం, తేదీపై కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్‌లో సమాచారం తప్పని తేల్చింది హైకోర్టు. నవంబర్ 8, 2024న అరెస్టు చేసి, నవంబర్‌ 10న అరెస్టుచేశామని ఎలా చెప్తారని మండిపడ్డారు న్యాయమూర్తి. బాధ్యులైన అధికారులు తాము తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది హైకోర్టు. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని జైలుకు పంపుతున్నారు. కావాలనే కొంతమందిని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు…పోలీసులకు చీవాట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...