ఐస్‌క్రీంలో బల్లి తోక..వైరల్ న్యూస్! – Adya News Telugu

Date:

Share post:





గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ ఐస్ క్రీం షాప్‌లో కోన్ ఐస్‌క్రీం కొనుగోలు చేయగా చివరలో బల్లి (లిజార్డ్) తోక కనిపించింది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.

వివరాల్లోకి వెళ్తే… అహ్మదాబాద్ నగరంలోని మణినగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ…. మహాలక్ష్మీ కార్నర్‌ అనే ఐస్‌క్రీమ్ షాపు నుండి నాలుగు కోన్ ఐస్‌క్రీంలను కొనుగోలు చేసింది. ఆమె తన పిల్లలతో కలిసి ఐస్‌క్రీం తింటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఐస్‌క్రీం తినే క్రమంలో క్షుణ్ణంగా పరిశీలించగా అందులో పాము తోకలా కనిపించింది. కొద్ది సమయానికే ఆమెకు తీవ్ర కడుపునొప్పి, వాంతులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటనపై ఆ మహిళ … అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC)కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మహాలక్ష్మి కార్నర్ దుకాణాన్ని ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం మూసివేశారు. హావ్‌మోర్ ఐస్‌క్రీం బ్రాండ్‌కు ₹50,000 జరిమానా విధించారు.






Previous articleWTC ఫైనల్..ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
Next articleవక్ఫ్ చట్టం.. విచారణ వాయిదా




Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...