ఖాకీ డ్రెస్ విలువ తెలిసేలా చేద్దాం!

Date:

Share post:


– Advertisement –

వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జగన్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి .. అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఖాకీ డ్రెస్ విలువ ఏంటో తెలిసేలా చేద్దాం అంటూ వివరించారు.

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి కానీ చంద్ర‌బాబు కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు అన్నారు. జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని… ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తారన్నారు. ప్రశ్నించకూడదని నిరంకుశత్వం, తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.

ఏనాడు మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు అన్నారు జగన్. తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యేను అడుగు పెట్టనీయడం లేదు… మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది కానీ కూట‌మి పాల‌న‌లో ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది అన్నారు. హామీలు అమ‌లు చేయ‌కుండా చంద్రబాబు అంద‌ర్ని మోసం చేశాడు…ఇంకా మూడేళ్లు ఇలాగే గ‌ట్టిగా పోరాడుదాం..కచ్చితంగా మన ప్రభుత్వమే వ‌స్తుంది అని భరోసానిచ్చారు జగన్.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...