గేదెలను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు మూడు పాడి గేదెలు మృతి

Date:

Share post:


సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వివిఆర్ స్కూల్ ఎదుట మంగళవారం రాత్రి కొత్తగూడెం నుండి బెంగళూరుకు వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొట్టడంతో మూడు పాడి గేదలు మృతి చెందాయని ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్యగూడెం గ్రామానికి చెందిన మన్నెం వెంకన్నకు చెందిన పాడి గేదెలుగా గుర్తించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గేదెలను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు మూడు పాడి గేదెలు మృతి

గేదెలు మృతి చెందడం వల్ల తనకు సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు విలపించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...