డ్రాగన్ చైనా తీరు మారడం లేదు. గతేడాది నుంచి మరింత దిగజారింది. గల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగి దగ్గర దగ్గర ఏడాది అవుతోన్న సందర్భంలో స్పందించింది. తమ సైన్యం/ అధికారులు ఐదుగురు చనిపోయారని తెలిపింది. చైనా అధికార మీడియో తెలియజేసింది. అయితే వెంటనే అక్కసు వెళ్లగక్కుతూ వీడియో విడుదల చేసింది. భారత జవాన్లు తమ భూభాగంలోకి వచ్చారనే అందులోని సారాంశం.
Source link