పుదుచ్చేరి: కేంద్రంలో మత్స్యశాఖను ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా చురకలంటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆదివారం కరైకల్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
Source link