రూ.20 వేలు ఇచ్చినా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్

Date:

Share post:


సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో భయ్యా కనకయ్య అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని

రూ.20 వేలు ఇచ్చినా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్

బుజ్జగించి కిందకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అధికారి పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటే చెపితే రూ.20000 ఇచ్చానని, అయినా ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతనిని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...