వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట

Date:

Share post:


– Advertisement –

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో ఆ రోజు నుంచి తాడిపత్రికి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.

పోలీసులు తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించి తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతిచింది హైకోర్టు.

కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. తగిన భద్రత కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రి వెళ్లేందుకు సిద్దమయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...