వైసీపీ సంయుక్త కార్యదర్శులు వీరే.. – Adya News Telugu

Date:

Share post:


– Advertisement –

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు 14 మందిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శులుగా నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ప్రకటన విడుదలైంది. వివిధ జిల్లాల వారిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.

బాయనబోయిన గోపీనాథ్ – అన్నమయ్య

అంబవరం భాస్కర్ రెడ్డి – వైఎస్‌ఆర్

తుమ్మ జయరాం రెడ్డి – ఎన్టీఆర్

రాజీవ్ పాలడుగు – ప్రకాశం

మాచర్ల కాశిరెడ్డి – ప్రకాశం

కేతు మాల్యాద్రి రెడ్డి – ప్రకాశం

మార్లపాటి మహేష్ బాబు – ఎస్‌పీఎస్ నెల్లూరు

ఎల్లంటి సనత్ కుమార్ – తిరుపతి

గేడీ శ్రీనివాసులు రెడ్డి – తిరుపతి

గోవిందరెడ్డిపల్లె దినేష్ – చిత్తూరు

బండ్రేవు వెంకట నారాయణ రెడ్డి – అన్నమయ్య

రావుల నరసింహ రెడ్డి – అన్నమయ్య

డా. జి. వెంకట రమణ – విజయనగరం

యర్కారెడ్డి లీలకృష్ణ రెడ్డి – కృష్ణా



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...