PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కొత్త ప్లాన్.. బ్యాంకులకు, వ్యాపారులకు కీలక ఆదేశాలు..

[ad_1]

China News: రష్యా దిగుమతులకు చెల్లించడానికి చైనా యువాన్‌ను ఉపయోగించకుండా ఉండమని బ్యాంకులు, వ్యాపారులను భారత్ కోరింది. రష్యా చమురుతో పాటు రాయితీ బొగ్గును కొనుగోలు చేసే అగ్రగామిగా అవతరించిన భారత్, ట్రేడ్ సెటిల్మెంట్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లను ఉపయోగించాలని చూస్తున్నట్లు ముగ్గురు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *