భోగాపురం ఎయిర్ పోర్టుకు CM శంకుస్థాపన.. ప్రాంతీయ, ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా GMRతో ఒప్పందం
[ad_1]
News
lekhaka-Bhusarapu Pavani
Bhogapuram
airport:
ముఖ్యమంత్రి
జగన్
మోహన్
రెడ్డి
పాలనలో
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి
దిశగా
దూసుకుపోతోంది.
మొన్న
విశాఖలో
జరిగిన
ఇన్వెస్టర్స్
మీట్
సక్సెస్
తో
దిగ్గజ
సంస్థలు
సహా
పెట్టుబడిదారుల్లో
మంచి
ఉత్సాహం
నెలకొంది.
దానికి
తోడు
దేశ
వ్యాప్తంగా
విమానయాన
రంగంలో
ఏర్పడిన
భారీ
మార్పుల
కారణంగా..
రాష్ట్రంలోని
ఎయిర్
పోర్టులకు
మహర్దశ
పట్టింది.
ఈ
విభాగంలో
ప్రతి
అవకాశాన్ని
వినియోగించుకుంటూ
ఉత్తరాంధ్ర
అభివృద్ధికి
బాటలు
వేసేందుకు
అధికార
YCP
అడుగులు
వేస్తోంది.
ఆర్థికాభివృద్ధితో
పాటు
ప్రాంతీయాభివృద్ధికి
బాటలు
వేస్తూ
భోగాపురం
అంతర్జాతీయ
విమానాశ్రయానికి
CM
జగన్
శంకుస్థాపన
చేశారు.
2
వేల
203
ఎకరాల
విస్తీర్ణంలో
ఈ
ఎయిర్
పోర్టు
విస్తరించి
ఉంది.
ప్రపంచ
ప్రఖ్యాతి
గాంచిన
GMR
ఎయిర్
పోర్ట్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్
లిమిటెడ్
ఈ
విమానాశ్రయాన్ని
డెవలప్
చేస్తోంది.
దీని
నిర్మాణం
ద్వారా
దాదాపు
6
లక్షల
మందికి
ప్రత్యక్షంగా,
పరోక్షంగా
ఉపాధి
అవకాశాలు
లభిస్తాయని
అంచనా.
దేశంలోని
వివిధ
ప్రాంతాల
మధ్య
మెరుగైన
కనెక్టివిటీని
అందించడంలో
భోగాపురం
ఎయిర్
పోర్టు
కీలక
పాత్ర
పోషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా
పెట్టుబడులను
ఆకర్షించేందుకు
ఓ
సాధనంగా
ఈ
అంతర్జాతీయ
విమానాశ్రయం
ఉపయోగపడనుంది.
పర్యాటక
అవకాశాలను
సృష్టించడం
ద్వారా
ఆ
ప్రాంత
సమగ్రాభివృద్ధికి
దోహదపడుతుందని
భావిస్తున్నారు.
భవిష్యత్తులో
పెరిగే
ప్రయాణికుల
అవసరాలకు
అనుగుణంగా
విశాఖలో
ప్రపంచ
స్థాయి
గ్రీన్
ఫీల్డ్
విమానాశ్రయాన్ని
అభివృద్ధి
చేయడానికి
ఏపీ
ప్రభుత్వం
కాంపిటీటివ్
బిడ్డింగ్
ప్రక్రియను
నిర్వహించింది.
దానిలో
GMR
ఎయిర్
పోర్ట్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్
అత్యధిక
బిడ్డర్గా
నిలిచింది.
కార్గో,
సరకు
రవాణాకు
భోగాపురం
అంతర్జాతీయ
విమానాశ్రయం
కేంద్రంగా
పనిచేస్తుందని
తెలుస్తోంది.
ప్రాజెక్టును
సకాలంలో
పూర్తి
చేయడానికి
తమ
ప్రభుత్వం
సంపూర్ణ
సహకారం
అందిస్తుందని
సీఎం
జగన్
హామీ
ఇచ్చారు.
ఈ
ప్రఖ్యాత
ప్రాజెక్టులో
భాగం
కావడానికి
తమకు
అవకాశం
ఇచ్చిన
CM
జగన్
కు,
AP
రాష్ట్ర
ప్రభుత్వానికి
GMR
గ్రూపు
అధినేత
GM
రావు
కృతజ్ఞతలు
తెలిపారు.
అత్యాధునిక
మౌలిక
సదుపాయాలు,
నూతన
ఆవిష్కారణలపై
పెట్టుబడులు
పెట్టడాన్ని
తాము
కొనసాగిస్తామన్నారు.
ప్రస్తుతం
కుదిరిన
ఒప్పందం
ప్రకారం..
40
సంవత్సరాల
పాటు
అంతర్జాతీయ
విమానాశ్రయం
డిజైన్,
నిర్మాణం,
ఫైనాన్స్
సహా
నిర్వహణ
బాధ్యతలను
GMR
తీసుకుంటుంది.
ప్రాజెక్టు
మొదటి
దశ
3
ఏళ్లలో
పూర్తవుతుందని
భావిస్తున్నారు.
English summary
AP CM Jagan Mohan Reddy laid foundation stone for Bhogapuram International Airport
AP CM Jagan Mohan Reddy laid foundation stone for Bhogapuram International Airport
Story first published: Thursday, May 4, 2023, 7:18 [IST]
[ad_2]
Source link