News
oi-Mamidi Ayyappa
2000
Notes:
భారతీయ
రిజర్వు
బ్యాంక్
దేశంలో
చలామణిలో
ఉన్న
రూ.2000
నోట్లను
ఉపసంహరించుకున్నట్లు
ప్రకటించింది.
దీంతో
నోట్లు
కలిగి
ఉన్న
అనేక
మంది
వాటిని
మార్చుకునేందుకు
ఉన్న
మార్గాల
గురించి
అన్వేషిస్తున్నారు.
ఈ
క్రమంలో
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
దేశవ్యాప్తంగా
ఉన్న
తమ
బ్యాంక్
శాఖల్లో
రూ.2000
నోట్లను
మార్చుకునేందుకు
సదవకాశాన్ని
కల్పిస్తోంది.
ఇందుకోసం
మీరు
స్టేట్
బ్యాంక్
ఖాతాదారుడు
కాకపోయినా
ఎలాంటి
ఇబ్బంది
లేదు.
స్టేట్
బ్యాంక్
తీసుకొచ్చిన
ఈ
సదవకాశం
నోట్లను
మార్చుకోవటం
సులభతరం
చేయనుందని
తెలుస్తోంది.

ఒక
వ్యక్తి
రోజుకు
గరిష్ఠంగా
రూ.20,000
వరకు
విలువవైన
రెండు
వేల
నోట్లను
మార్చుకునేందుకు
పరిమితిగా
ఉంది.
ఎటువంటి
ఫారమ్లు
లేదా
గుర్తింపు
పత్రాలు
అవసరం
లేకుండానే
తమ
బ్యాంకు
బ్రాంచ్
లలో
నోట్లను
ప్రజలు
ఉచితంగా
మార్చుకోవచ్చని
దేశంలో
అతిపెద్ద
ప్రభుత్వ
బ్యాంక్
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
వెల్లడించింది.
ఇందుకోసం
మే
23,
2023
నుంచి
RBI
బ్యాంక్
శాఖలు
లేదా
రీజినల్
ఆఫీసులను
సంప్రదించాలని
ప్రజలను
కోరింది.
సాధారణ
బ్యాంకింగ్
పద్ధతి
ప్రకారం
రూ.2000
నోట్ల
డిపాజిట్
కొనసాగించవచ్చని
స్టేట్
బ్యాంక్
వెల్లడించింది.
అలాగే
అధీకృత
RBI
కార్యాలయాలు
లేదా
బ్యాంక్
శాఖలలో
నోట్లను
డిపాజిట్
చేయడానికి
లేదా
మార్చుకోవడానికి
ప్రజలకు
సెప్టెంబర్
30,
2023
వరకు
సమయం
ఉంది.
మే
19,
2023న
క్లీన్
నోట్
పాలసీలో
భాగంగా
రూ.2000
నోట్లను
వెనక్కి
తీసుకుంటున్నట్లు
భారతీయ
రిజర్వు
బ్యాంక్
వెల్లడించింది.
English summary
State bank of india offering to exchange 2000 notes with out any id proof at all its branches
State bank of india offering to exchange 2000 notes with out any id proof at all its branches
Story first published: Monday, May 22, 2023, 9:22 [IST]