Microsoft: కరోనా తరువాత భారతదేశంలోని అనేక టెక్ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పైగా ఉద్యోగుల వలసల కారణంగా ఫ్రెషర్లను కూడా కంపెనీలు భారీ స్ఖాయిలో రిక్రూట్ మెంట్లు చేసుకుంటున్నాయి. కానీ.. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి మధ్య ఉద్యోగులను తొలగించింది. మాంద్యం కారణంగా ముందుగా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ నిలిచింది.
Source link
