వంటనూనెల మంట నుంచి ఊరట, ‘ధార’ ధర భారీగా తగ్గింపు
Edible Oil: ఖరీదుగా మారిన వంట నూనెలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య జానానికి పెద్ద ఊరట కలిగించే వార్త వచ్చింది. “ధార” (DHARA) బ్రాండ్ పేరుతో ఎడిబుల్ ఆయిల్ విక్రయిస్తున్న మదర్ డెయిరీ (MOTHER DAIRY), తన ఉత్పత్తుల ధరలు తగ్గించింది. ధార వంట నూనెల MRPని లీటరుకు రూ. 15 నుంచి రూ. 20…
63వేలకు పసిడి పరుగులు: బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు; నేడు తెలుగురాష్ట్రాలో ధరలిలా!!
News oi-Dr Veena Srinivas | Published: Friday, May 5, 2023, 11:57 [IST] బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని రికార్డ్ ధరలను నమోదు చేస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న బంగారం ధరల తీరు బంగారం ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. గత రెండు రోజులుగా మళ్లీ వరుసగా బంగారం ధరలు…
రెడ్ జోన్లో క్రిప్టో మార్కెట్ – బిట్కాయిన్ రూ.30వేలు డౌన్
Cryptocurrency Prices Today, 05 May 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్కాయిన్ (Bitcoin) 0.16 శాతం పెరిగి రూ.23.89 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.46.24 లక్షల కోట్లుగా ఉంది. బిట్కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్…
HDFC: హెచ్డిఎఫ్సి స్టాక్ల్లో భారీ క్షీణత.. ఎందుకంటే..
హెచ్డిఎఫ్సి బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో 6 శాతం వరకు క్షీణించాయి. విలీన హెచ్డిఎఫ్సి ఎంటిటీ అవుట్ఫ్లోలలో $150-200 మిలియన్లను చూడవచ్చని ఇండెక్స్ అగ్రిగేటర్ MSCI క్లయింట్లకు అప్డేట్లో తెలిపింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు బిఎస్ఇలో 5.56 శాతం పడిపోయి రూ. 1,631 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. హెచ్డిఎఫ్సి…
ఇవాళ బంగారం, వెండి ధరలు – కొత్త రేట్లివి
Latest Gold-Silver Price 04 May 2023: అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర ‘ఆల్ టైమ్ హై’ స్థాయికి దగ్గరలో, ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. మన దేశంలో పసిడి ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 200, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 220 చొప్పున…
Edible Oil Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన వంట నూనె ధరలు..
News oi-Chekkilla Srinivas | Published: Friday, May 5, 2023, 11:21 [IST] సామాన్యులకు పెద్ద ఉపశమనం లభించింది. ధార బ్రాండ్ పేరుతో ఎడిబుల్ ఆయిల్ విక్రయిస్తున్న మదర్ డెయిరీ.. ఎడిబుల్ ఆయిల్ ఎంఆర్ పీని లీటర్ కు రూ.15 నుంచి 20 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి తగ్గిన ధరలు…
భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నడిస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?
Walking after the meal: చాలా మంది భోజనం చేసిన తర్వాత పడుకోవడం, కూర్చుని రిలాక్స్ అవ్వడమో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట తిన్న తర్వాత వెంటనే బెడ్ మీద వాలిపోతూ ఉంటారు. ఈ అలవాటు అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత కొంతసేపు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల…
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు – కొత్త రేట్లివి
Latest Petrol-Diesel Price, 05 May 2023: అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం ఆందోళనలు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి, ధరలు పెరగకుండా అడ్డుపడుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.30 డాలర్లు పెరిగి 72.80 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.32 డాలర్లు పెరిగి 68.86…
ఈపీఎఫ్వో చట్ట సవరణతో అధిక పింఛన్ రూల్స్లో అత్యంత కీలక మార్పు
EPFO: అధిక పింఛను పథకం అనేక అవాంతరాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. తాజాగా, EPFO చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కంపెనీ యాజమాన్యాలు ఇప్పటి వరకు చెల్లించిన 12 శాతం వాటా నుంచే మరో 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లోకి (EPS)…
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్.. హెచ్డీఎఫ్సీ స్టాకుల్లో క్షీణత..
News oi-Chekkilla Srinivas | Published: Friday, May 5, 2023, 10:35 [IST] శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10:20 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 61,548 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 18,204 వద్ద కొనసాగుతోంది. యుఎస్ మార్కెట్లలో బలహీన ధోరణితో పాటు…