Vizag News: ఏపీ ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తోంది. దీని సన్నాహకాల్లో భాగంగా పలు రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డుషోలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను పారిశ్రామికవేత్తలకు వివరించింది.
Source link
