PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే…??



కొవిడ్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడి ప్రణాళికలు దెబ్బతినడంతో.. మూలధనం, మౌలిక సదుపాయాల కల్పన వ్యయాన్ని కొంత కాలంగా ప్రభుత్వ రంగమే భరిస్తోంది. ఆర్థిక సంస్థలు నెమ్మదిగా కోలుకుంటుండగా.. గడచిన పదేళ్లలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 6.8 ట్రిలియన్ రూపాయల నుంచి 21.2 ట్రిలియన్లకు పెరిగినట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ గత నెలలో పెర్కొన్నారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *