PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

e-commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్రం నోటీసులు.. ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహం



e-commerce: బీఐఎస్ గుర్తు లేకుండా బొమ్మలు విక్రయిస్తున్నారంటూ.. ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా స్నాప్‌డీల్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. హ్యామ్లీస్, ఆర్చీస్ సహా వివిధ రిటైల్ స్టోర్ల నుంచి దేశవ్యాప్తంగా 18,600 ఆట వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), టాయ్స్



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *