GST: GST కౌన్సిల్ 49వ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. అందులో తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన GST పరిహారం సహా వివిధ వస్తువులపై పన్నులు తగ్గించినట్లు చెప్పారు. మంత్రుల బృందం రూపొందించిన నివేదికను కౌన్సిల్ ఆమెదించినట్లు స్పష్టం చేశారు.
Source link
