KTR News: తెలంగాణ మాదిరిగా వృద్ధితో ముందుకు సాగితే భారత్ ఇప్పటికే 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారి ఉండేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన బియాండ్ ఇండియా@75పై జరిగిన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.
Source link
