India to borrow: మరో వారం రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. భారత ప్రభుత్వం ప్రాధాన్యతలు, కేటాయింపులపై రాయిటర్స్ సంస్థ పోల్ నిర్వహించింది. 43 మంది ఆర్థిక వేత్తలు ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా రుణ సమీకరణ, తిరిగి చెల్లింపుల ప్రణాళికల గురించి చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పన, ఆర్థిక లోటు అధిగమించడంపై పలు సూచనలు చేశారు.
Source link