దేశంలో 5జీ విప్లవం కొనసాగుతోంది. జియో, ఎయిర్ టెల్ ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. అయితే 5జీ సేవలు విస్తరించడంలో జియో కాస్త ముందుంది. తెలంగాణలో ఐదు నగరాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. జియో 5జీ సేవలు తెలంగాణలో మొదటగా హైదరాబాద్ లో అందుబాటులోకి తెచ్చారు. తర్వాత జనవరి 10న కరీంనగర్, వరంగల్ లో రిలయన్స్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించారు.
Source link