News
oi-Mamidi Ayyappa
IT
Raids:
దేశీయ
ఫార్మా
దిగ్గజాల్లో
ఒకటిగా
ఉన్న
మాన్కైండ్
ఫార్మా
కార్యాలయాలపై
ఆదాయపుపన్ను
అధికారులు
దాడులు
చేపట్టారు.
ప్రముఖ
వార్త
సంస్థలో
వచ్చిన
కథనాల
ప్రకారం
ఐటీ
శాఖ
దిల్లీలోని
కంపెనీ
కార్యాలయాల్లో
సోదాలు
నిర్వహిస్తోంది.
ఈవారం
మార్కెట్లోకి
ఐపీవోగా
వచ్చి
విజయవంతంగా
స్టాక్
లిస్ట్
జరిగిన
తర్వాత
తాజా
చర్యలు
వచ్చాయి.
అయితే
కంపెనీ
కార్యాలయాలపై
ఐటీ
రెయిడ్స్
వార్తల
నేపథ్యంలో
కంపెనీ
షేర్లు
దాదాపు
5.5
శాతం
మేర
పతనమయ్యాయి.
అయితే
దీనిపై
అటు
ఐటీ
అధికారుల
నుంచి
కానీ
ఇటు
కంపెనీ
యాజమాన్యం
నుంచి
కానీ
ఎలాంటి
ప్రకటన
వెలువడలేదు.
ఎందుకు
ఈ
దాడులు
జరుగుతున్నాయనే
విషయంపై
ఇప్పటి
వరకు
స్పష్టట
లేదు.
అందుబాటులో
ఉన్న
సమాచారం
ప్రకారం..
పన్ను
ఎగవేత
ఆరోపణలపై
ఆదాయపు
పన్ను
శాఖ
గురువారం
మ్యాన్కైండ్
ఫార్మా
కార్యాలయాల్లో
సోదాలు
నిర్వహించినట్లు
తెలుస్తోంది.
డిపార్ట్మెంట్
దిల్లీలోని
కంపెనీ
ప్రాంగణాలు,
సమీపంలోని
ప్రదేశాలను
శోధిస్తోంది.
కంపెనీకి
సంబంధించిన
పత్రాలను
తనిఖీ
చేస్తోంది.
ఈ
క్రమంలో
కొందరిని
ప్రశ్నిస్తున్నట్లు
వెల్లడైంది.
చాలా
కాలం
తర్వాత
ఫార్మా
రంగానికి
చెందిన
అతిపెద్ద
ఐపీవోను
కంపెనీ
ఇటీవల
విజయవంతంగా
పూర్తి
చేసిన
సంగతి
తెలిసిందే.
మ్యాన్ఫోర్స్
కండోమ్ల
తయారీ
సంస్థ
షేర్లు
పబ్లిక్
లిస్టింగ్లో
దాదాపు
32
శాతం
పెరిగి
ఇన్వెస్టర్లకు
మంచి
లిస్టింగ్
లాభాలను
అందించింది.
ఈ
రోజు
ఉదయం
10.50
గంటల
సమయంలో
స్టాక్
స్వల్ప
నష్టాలతో
రూ.1351.95
వద్ద
ట్రేడవుతోంది.
English summary
Income Tax officials raiding Mankind Pharma delhi office on tax evasion charges, Know details
Income Tax officials raiding Mankind Pharma delhi office on tax evasion charges, Know details
Story first published: Thursday, May 11, 2023, 11:00 [IST]