ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు ఐటీ రిటర్న్స్ కు సంబంధించి వాళ్ల హెచ్ ఆర్ నుంచి మెయిల్స్ వచ్చి ఉంటాయి. అయితే ఉద్యోగులు కొన్ని పథకాల్లో చేరడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను మినహాయింపు లభించే పథకాల్లో పీపీఎఫ్(పబ్లిక్ ప్రవిడెంట్ ఫండ్) ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
Source link
