త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణలపై మోడీ సర్కారు ఆచితూచి అడుగులేస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడం పక్కనపెట్టి, ఇప్పటికే ప్రారంభమైన ఒప్పందాలను పూర్తిచేయడంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, బిడ్డర్ల ఆసక్తిపై ఆధారపడి ఉంటాయి. అయితే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో స్పందన
Source link