Raghuram Rajan: భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ సమయానుకూలంగా ఆర్థిక వ్యవస్థకు సూచనలు, హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున దావోస్ 2023 కార్యక్రమానికి వచ్చిన ఆయన ఇంటర్వ్యూలో భారత బ్యాంకింగ్ రంగం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *