టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే సెట్స్పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుతున్నారు టీం. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుక్కుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంకర పల్లిలో జరుపుకుంటున్నారు. అక్కడ స్పెషల్ సాంగ్ కూడా […]
The post SSMB 29: నెల జీతానికి పనిచేస్తున్న రాజమౌళి – మహేష్.. ఏం జరిగిందంటే..? appeared first on Telugu Journalist.