[ad_1]
News
oi-Chekkilla Srinivas
మంగళవారం
స్టాక్
మార్కెట్
స్వల్ప
నష్టాల్లో
కొనసాగుతోంది.
ఉదయం
10
గంటలకు
బీఎస్ఈ
సెన్సెక్స్
17
పాయింట్ల
నష్టపోయి
62,328
వద్ద
కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈ
నిఫ్టీ
2
పాయింట్ల
లాభపడి
18,401
వద్ద
ట్రేడవుతుంది.
Vesuvius
ఇండియా
మార్చి
2023తో
ముగిసిన
త్రైమాసికంలో
83.45
శాతం
జంప్తో
రూ.
43.35
కోట్లకు
చేరుకుంది,
గత
ఏడాది
ఇదే
త్రైమాసికంలో
రూ.
23.63
కోట్లుగా
ఉంది.
దీంతో
ఈ
స్టాక్
దాదాపు
18
శాతం
పెరిగింది.
హెచ్డిఎఫ్సి
బ్యాంక్తో
హెచ్డిఎఫ్సి
విలీనం
కోసం
ప్రతిపాదించిన
మిశ్రమ
పథకానికి
అనుగుణంగా,
హెచ్డిఎఫ్సి
అనుబంధ
సంస్థ,
-ఇన్వెస్ట్మెంట్
పోర్ట్ఫోలియో
మేనేజర్గా
ఉన్న
హెచ్డిఎఫ్సి
క్యాపిటల్
అడ్వైజర్స్
నియంత్రణలో
ప్రతిపాదిత
మార్పుకు
సెబి
ఆమోదం
తెలిపింది.
బీఎస్ఈ
30
ఇండెక్స్
లో
బజాబ్
ఫైనాన్స్,
ఏసియన్
పెయింట్స్,
నెస్లే
ఇండియా,
టీసీఎస్,
బజాబ్
ఫిన్
సర్వ్,
ఇన్ఫోసిస్,
టైటాన్,
టాటా
మోటర్స్,
ఎస్బీఐఎన్,
ఐసీఐసీఐ
బ్యాంక్,
ఇండస్
ఇండ్
బ్యాంక్,
హెచ్
సీఎల్,
హిందుస్థాన్
యూనిలివర్,
యాక్సిస్
బ్యాంక్,
రియలన్స్,
సన్
ఫార్మా,
అల్ట్రాటెక్
సిమెంట్,
కొటాక్
బ్యాంక్
లాభాల్లో
ఉన్నాయి.
టెక్
మహీంద్ర,
ఎన్టీపీసీ,
ఎల్&టీ,
టాటా
స్టీల్,
ఐటీసీ,
పవర్
గ్రిడ్,
ఎం&ఎం,
భారతీ
ఎయిర్
టెల్,
మారుతి,
హెచ్
డీఎఫ్
సీ
బ్యాంకు,
హెచ్
డీఎఫ్
సీ
నష్టాల్లో
ఉన్నాయి.
English summary
On Tuesday, the stock markets continued to suffer losses
The stock market continues to suffer slight losses on Tuesday. At 10 am, BSE Sensex continued to lose 17 points at 62,328.
Story first published: Tuesday, May 16, 2023, 10:15 [IST]
[ad_2]
Source link