మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కొత్త రూల్స్ – ఇక ఆ యాప్స్ తొలగించేలా స్క్రీనింగ్!
Smartphones New Security Testing: భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబోతోంది. ఇకపై మొబైల్ తయారీ కంపెనీలు స్మార్ట్ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్స్ను తొలగించేలా నిబంధనలు తీసుకురాబోతోంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను విడుదల చేసే ముందు స్క్రీనింగ్ చేయనుందని తెలిసింది. సరికొత్త భద్రతా…