ఎయిర్టెల్ ఖాతాదార్లకు షాక్, మాట్లాడాలంటే మినిమమ్ రూ.155 కట్టాల్సిందే
[ad_1] Airtel Tariff Hike: కోట్లాది మంది సామాన్య ప్రీ పెయిడ్ సబ్స్క్రైబర్లకు భారతి ఎయిర్టెల్ (Bharati Airtel) షాక్ ఇచ్చింది. మొబైల్ టారిఫ్ పెంచుతూ ఈ టెలికాం కంపెనీ నిర్ణయం తీసుకుంది. అది కూడా చిన్న మొత్తం కాదు, ఏకంగా 57 శాతం ధర ఒక్కసారే పెంచేసింది. మొన్నటి వరకు ఎయిర్టెల్ మినిమమ్ ప్రీ…