కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు- రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న బుగ్గన
Ap Assembly Budget Session 2024 : శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గటలకు గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా వేస్తారు. ఈ వెంటనే శాసనసభాపతి తమ్మినేని…
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో మొదలు
Andhra Pradesh Budget 2024: ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి ఆఖరి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే వారంలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. కాబట్టి ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు చేసిన పనులు, సాధించిన విజయాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. అందులోనూ ఇవి బడ్జెట్ సమావేశాలు కావడంతో మరింత…
మోగనున్న బడి గంట- గద్వాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
Top Headlines Today: నేటి నుంచి బడి గంట గణ గణ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తెరుచుకోనున్నాయి….
మే 19 నాటి షెడ్యూల్డ్ హెడ్లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: నేడు వాలంటీర్లకు వందన కార్యక్రమం ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి అవార్డులు ప్రదానం చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్నా, సేవా వజ్ర పురస్కారాలు అందించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ…
మే 18 నాటి షెడ్యూల్డ్ హెడ్లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తొలిసారి రాత్రి మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మే 18న మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానున్న ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే…
మే 17 నాటి షెడ్యూల్డ్ హెడ్లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: నేడు బీఆర్ఎస్ కీలక సమావేశంభారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమవేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ…
మే 15 నాటి షెడ్యూల్డ్ హెడ్లైన్స్ ఏంటంటే?
Top Headlines Today: యువగళం @ 100 డేస్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు భారీ స్పందన వస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సంఘీభావ యాత్రలు చేపట్టాలని…
ఇంటర్ విద్యార్థులకు, అవినాష్ అనుచరులకు కామన్ పాయింట్ ఏంటీ?
నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు నేడు అనంతపురం జిల్లా నార్లప వేదికగా ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి వసతి దీవెన నిధులు విడుదల చేయనున్నారు 9,55,662 మంది విద్యార్థులకు సంబంధఇంచిన డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు సంబంధించి రూ.4,275.76 కోట్లు వేసినట్టు…
రాష్ట్రం, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఈ హెడ్లైన్స్తో మరింత అప్డేట్ అవ్వండి
Headlines Today : గుంటూరులో చంద్రబాబు టూర్- పోలీసుల హైఅలర్ట్ గుంటూరు జిల్లాలో నేటి నుంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీలో విభేదాలు, ఇటు అధికార పక్షం ఎదురుదాడి వేళ టూర్ ఎలా జరుగుతుందనే ఆసక్తి కనిపిస్తోంది. మూడు రోజులు పాటు ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు….
ట్విటర్ ఎవరినీ వదల్లేదు! జగన్ నుంచి చిరంజీవి వరకు అందరి బ్లూ టిక్ తొలగింపు
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లపై బ్లూ టిక్లను తొలగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటులు చిరంజీవి, షారుఖ్ ఖాన్,…