చలామణీలో రూ. 130 కోట్ల ఈ-రూపాయిలు, ట్రెండ్ మారింది గురూ!
[ad_1] E-rupee In Circulation: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ మారుతోంది. డిజిటల్ రూపంలో చేసే నగదు చెల్లింపుల్లో డిజిటల్ రూపాయి లేదా ఈ-రూపాయి (E-rupee) లావాదేవీలు ఉత్సాభరితంగా సాగుతున్నాయి. 2023 ఫిబ్రవరి 28 వరకు, పైలట్ ప్రాతిపదికన, మన దేశంలో రూ. 130 కోట్ల విలువైన ఈ-రూపాయలు చెలామణిలో ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల…