PRAKSHALANA

Best Informative Web Channel

DoT

ఇకపై కాల్ ఫార్వార్డింగ్ కుదరదు, మీరు మళ్లీ రిక్వెస్ట్‌ చేస్తేనే!

[ad_1] Govt Suspend The Call Forwarding Service: మన దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లకు అందే సేవల్లోని లొసుగుల ఆధారంగా రెచ్చిపోతున్న సైబర్‌ కేటుగాళ్లు, జనం కష్టార్జితాన్ని సులభంగా దోచుకుంటున్నారు. సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాల్…

టెలికాం అధికారి మీకు ఫోన్‌ చేశారా?, అది ఫేక్ కాల్‌ కావచ్చు

[ad_1] Government Issues Advisory Against Cyber Frauds: ఎవరైనా వ్యక్తి మీ మొబైల్ ఫోన్‌కి కాల్ చేసి, తాను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (Department Of Telecommunications) నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి, మీ మొబైల్ నంబర్‌ను నిలిపేస్తామని బెదిరిస్తే.. అది తప్పకుండా మోసపూరిత కాల్‌ కావచ్చు. మిమ్మల్ని ఎరగా మార్చి డబ్బులు దండుకునే కుట్ర…

దేశంలో 2జీ, 3జీ సేవలు నిలిపేస్తారా, ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల గతేంకాను?

[ad_1] 2G- 3G Services Shutting Down Demand: ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 4G, 5G నెట్‌వర్క్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి..  2G, 3G సేవలను నిలిపేస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (RIL) అధిపతి, బిలియనీర్ బిజినెస్‌మ్యాన్‌ ముక్‌ష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Reliance Jio), 2G,…