PRAKSHALANA

Best Informative Web Channel

Employees

అలాంటి పనికి ఆధార్‌ కార్డ్‌ పనికిరాదు, తెగేసి చెప్పిన EPFO

[ad_1] Aadhaar Card- EPFO News: భారతీయ పౌరుల వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఆధార్‌ కార్డ్‌ చాలా కీలకమైన డాక్యుమెంట్‌. ఆధార్‌ కార్డ్‌ ఉంటేనే చాలా పనులు పూర్తవుతాయి. అయితే… ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. EPFO సర్క్యులర్కేంద్ర…

ఉద్యోగం పోయినా.. కంపెనీ ఇన్సూరెన్స్‌ పొందడం ఎలా?

[ad_1] Health Insurance:  ఆర్థిక మాంద్యం.. ఆర్థిక మందగమనం.. అనే మాటలు వినగానే ఉద్యోగుల గుండెలు గుభేల్‌మంటాయి! ఎందుకంటే వారికి ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ఆశలు పెట్టుకున్న బోనస్‌లు, వేరియబుల్‌ పేమెంట్లు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికే ఎసరు వస్తుంది. లేఆఫ్‌ల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరికొన్ని సార్లు ఉద్యోగి అనుకోకుండా రాజీనామా…

హైబ్రీడ్‌ అందరికీ బెస్ట్‌! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!

[ad_1] <p><strong>WFH vs WFO:&nbsp;</strong></p> <p>కంపెనీలేమో ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఉద్యోగులేమో వర్క్&zwnj; ఫ్రమ్&zwnj; హోమ్&zwnj; (Work From Home) కావాలంటున్నారు. అటు యాజమాన్యాలు ఇటు ఉద్యోగుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. అయితే హైబ్రీడ్&zwnj; వర్క్&zwnj; కల్చర్&zwnj;ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది….

సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఫేస్‌బుక్‌ మెటా!

[ad_1] Meta Warning: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా (Meta) ఉద్యోగులను కఠినంగా హెచ్చరించింది. వర్క్ ఫ్రమ్‌ ఆఫీస్‌ పాలసీని పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కరోనా వైరస్‌ ఆవిర్భావంతో ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) సంస్కృతి పెరిగింది. ఉత్పత్తి పెంచేందుకు కంపెనీలు…

పనిలో బాగా బిజీ! ఉద్యోగుల్లో 43% మంది ఇలాగే నటిస్తారట!!

[ad_1] Employees:  ఆసియా ఉద్యోగుల్లో చాలా మంది ఎడతెరపి లేకుండా పనిచేస్తున్నట్టు కనిపిస్తారని ఓ సర్వే తెలిపింది. అసలైన పని, ఉత్పాదకతను పక్కన పెట్టి నిరంతరం పని చేస్తున్నట్టుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. ఈ జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. దాదాపుగా 43 శాతం మంది ఉద్యోగులు మెరుగ్గా పని చేస్తున్నట్టుగా రిపోర్టు చేస్తుంటారని…

రిలయన్స్‌లో రిజిగ్నేషన్ల సునామీ, 1.67 లక్షల మంది ఔట్‌ – ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’ ఇదే!

[ad_1] Reliance Annual Report: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్‌ అంబానీ. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL). ఇది హిట్‌ కాంబినేషన్‌ కాబట్టి, RILలో ఏం జరిగినా అది ఇండస్ట్రీ రికార్డ్‌ అవుతుంది. సాధారణంగా, సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీలో జాబ్ జంప్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి/వినిపిస్తుంటాయి. కొత్త అవకాశాలను…

టాప్‌ 10 ఐటీ కంపెనీలు – 3 నెలల్లో 21,327కు పడిపోయిన ఉద్యోగుల సంఖ్య!

[ad_1] IT Firms Employee Count:  దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఐటీ రంగం! ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా రిక్రూట్‌మెంట్‌ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటిది ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టాప్‌-10 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 21,327 మేర పడిపోయింది. గతేడాది ఇదే…

వారంలో 3 రోజులైనా ఆఫీసుకు రండి! ఐటీ కంపెనీల రిక్వెస్ట్‌!

[ad_1] Work From Office:  ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఇండస్ట్రీ కష్టాల్లో ఉండటం, లాభదాయకత తగ్గడం, అట్రిషన్‌ రేటు పెరగడం, నియామకాలు తగ్గడమే ఇందుకు కారణాలు! ఆఫీసులకు రావడం వల్ల సహోద్యోగులు, యాజమాన్యంతో అనుబంధం పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. తమ ఉద్యోగుల్లో సగం మంది వారంలో…

ఇక టెలికాం వంతు, 8500 మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎరిక్సన్!

[ad_1] Ericsson Layoffs : ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలతో కాస్ట్ కట్టింగ్ కు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎరిక్సన్ కంపెనీ ఉద్యోగులకు మెమో పంపినట్లు…

గుడ్‌న్యూస్‌ చెప్పిన PWC – 30వేల ఉద్యోగాలు ఇస్తారట

[ad_1] PWC India: ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి కబురు చెప్పింది! రాబోయే ఐదేళ్లలో 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. భారత వృద్ధిలో కీలక  భాగస్వాములం అవుతామని వెల్లడించింది. 2028 నాటికి తమ ఉద్యోగుల సంఖ్యను 80,000కు పెంచుకుంటామని వివరించింది. పీఎడబ్ల్యూసీ అమెరికా, పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా…