వివేక కేసులో బిగ్ డే- ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఇష్యూస్తో నేటి హెడ్లైన్స్
[ad_1] Top Headlines Today: బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణభవన్లో జరిగే పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు ఇతర కీలక నేతలు సుమారు 300 మంది పాల్గొంటారు. పార్టీ…
ఇంటర్ విద్యార్థులకు, అవినాష్ అనుచరులకు కామన్ పాయింట్ ఏంటీ?
[ad_1] నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు నేడు అనంతపురం జిల్లా నార్లప వేదికగా ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి వసతి దీవెన నిధులు విడుదల చేయనున్నారు 9,55,662 మంది విద్యార్థులకు సంబంధఇంచిన డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు సంబంధించి రూ.4,275.76 కోట్లు…
రాష్ట్రం, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఈ హెడ్లైన్స్తో మరింత అప్డేట్ అవ్వండి
[ad_1] Headlines Today : గుంటూరులో చంద్రబాబు టూర్- పోలీసుల హైఅలర్ట్ గుంటూరు జిల్లాలో నేటి నుంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీలో విభేదాలు, ఇటు అధికార పక్షం ఎదురుదాడి వేళ టూర్ ఎలా జరుగుతుందనే ఆసక్తి కనిపిస్తోంది. మూడు రోజులు పాటు ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని…
బీఆర్ఎస్ సభ నుంచి వివేక హత్య కేసు విచారణ వరకు చాలా హెడ్లైన్స్తో మండే మామూలుగా లేదు
[ad_1] Headlines Today : మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో సభ మహారాష్ట్రంలో ఇవాళ మూడో బహిరంగ సభను నిర్వహిస్తోంది బీఆర్ఎస్. శంభాజీనగర్లో జరిగే సభకు ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 5న నాందేడ్లో బీఆర్ఎస్ తన మొదటి సభను నిర్వహించింది. రెండో సభను మార్చి 26న లోహలో ఏర్పాటు చేసింది. వేల…