PRAKSHALANA

Best Informative Web Channel

IPL 2023

అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై నేడు నిర్ణయం, రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై డీ

Top Headlines Today:  నేడు పట్టాల పంపిణీ అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం,…

మే 19 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today: నేడు వాలంటీర్లకు వందన కార్యక్రమం ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి అవార్డులు ప్రదానం చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్నా, సేవా వజ్ర పురస్కారాలు అందించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌లో ఈ…

మే 18 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today: కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ  తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి రాత్రి మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మే 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొదలుకానున్న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు తీసుకునే…

మే 17 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today: నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశంభారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమవేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.  తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది.  కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటీవ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ…

మే 16 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today:  నేడు మత్స్యకార భరోసా నిధులు విడుదల వేట నిషేధ టైంలో జాలరి కుటుంబాల పోషణ కోసం ఇచ్చే మత్స్యకార భరోసా నిధులను ఇవాళ సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈసారి 1,23,519 కుటుంబాలకు లబ్ధిచేకూరేలా 123.52 కోట్లరూపాయల నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 15 నుంజి జూన్ 14 కాలంలో ఏటా చేపల…

మే 15 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today:  యువగళం @ 100 డేస్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు భారీ స్పందన వస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సంఘీభావ యాత్రలు చేపట్టాలని…

ఈ రోజు షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

భద్రాచలంలో తెలంగాణ గవర్నర్తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. మొదట భద్రాచలం సీతారామస్వామి దర్శించుకుంటారు. తర్వాత ఓ హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత గిరిజన అభ్యుదయ భవన్‌కు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడుతారు.   నేడు విశాఖలో జగన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు…

నేటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

Top Headlines Today: నేడు తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఈ మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగానే విడుదల చేయబోతున్నారు. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను విడుదల…

ఇవాళ్టి షెడ్యూల్‌లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే?

Top Headlines Today:  తొలిసారి తెలంగాణలో ప్రియాంక పర్యటన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. యువ సంఘర్షణ పేరుతో సరూర్‌నగర్‌లో జరిగే నిరుద్యో నిరసన ర్యాలీలో ఆమె పాల్గొంటున్నారు. సాయంత్రం 3.30కి బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీనగర్ చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారీ విగ్రహానికి నివాళి అర్పిస్తారు….

కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల- ఆసక్తిగా మారిన ఐపీఎల్‌- నేటి టాప్‌ న్యూస్‌ ఇవే

నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులువైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల లబ్ధిదారులకు నిధులను ఇవాళ సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేస్తారు. జనవరి–మార్చి మధ్య పెళ్లి చేసుకున్న 12,132 మందికి రూ.87.32 కోట్లు నిధులు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 16,668 మంది లబ్ధిచేకూరింది. వీళ్లకు ప్రభుత్వం రూ.125.50…