మోగనున్న బడి గంట- గద్వాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
Top Headlines Today: నేటి నుంచి బడి గంట గణ గణ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తెరుచుకోనున్నాయి….
కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ న్యూస్
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్ Source link
ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్ Source link
తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు ఇవే
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ పయనంఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని గురువారం (మే 4) అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం,…
వివేక కేసులో బిగ్ డే- ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఇష్యూస్తో నేటి హెడ్లైన్స్
Top Headlines Today: బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణభవన్లో జరిగే పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు ఇతర కీలక నేతలు సుమారు 300 మంది పాల్గొంటారు. పార్టీ ఆవిర్భావం…