PRAKSHALANA

Best Informative Web Channel

news

హయ్యర్‌ పెన్షన్ టెన్షన్‌, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!

[ad_1] EPFO Higher Pension News: హయ్యర్‌ పెన్షన్‌ విషయంలో ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organisation) తీసుకుంటున్న నిలకడ లేని నిర్ణయాలు విశ్రాంత ఉద్యోగుల బీపీ పెంచుతున్నాయి. హయ్యర్‌ పెన్షన్‌ ఫార్ములాపై ఈపీఎఫ్‌లో తడవకో మాట చెబుతోంది. దీనివల్ల, ఇప్పటికే ఉన్న సందేహాల నివృతిని అంటుంచితే, కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. పెన్షన్‌ లెక్కింపు ఫార్ములా విషయంలో…

షాకింగ్‌ న్యూస్‌, అదానీ విల్మార్‌ షేర్లన్నీ అమ్మేసేందుకు గౌతమ్‌ అదానీ ప్రయత్నం!

[ad_1] Adani to exit From Wilmar: ఫార్చ్యూన్ బ్రాండ్‌తో వంట నూనెలు, కిరాణా సామగ్రి అమ్ముతున్న అదానీ విల్మార్ లిమిటెడ్‌ నుంచి బయటకు వచ్చేందుకు, అదానీ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదానీ విల్మార్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ (JV). దీనిలో, గౌతమ్‌ అదానీకి, 43.97 శాతం వాటా ఉంది. సింగపూర్‌కు చెందిన విల్మార్‌ ఇంటర్నేషనల్‌కు…

పెరిగిన మిడిల్‌ ఈస్ట్‌ టెన్షన్‌ – కీలక స్థాయుల దిగువన ఓపెన్‌ అయిన మార్కెట్లు

[ad_1] Stock Market Opening 18 October 2023: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధం విస్తరించొచ్చన్న భయాలు, మార్కెట్‌ ఊహించినదానికి కంటే మెరుగ్గా వచ్చిన US రిటైల్ విక్రయాల డేటాతో దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు ఉంటాయన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. దీంతో, ఈ రోజు (బుధవారం, 18 అక్టోబర్‌ 2023) ఇండియన్‌ ఈక్విటీ…

పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

[ad_1] Sugar Stocks News: FY24లో ఇప్పటి వరకు (1 ఏప్రిల్ 2023 నుంచి 26 సెప్టెంబర్ 2023 వరకు), నిఫ్టీ50 13% రాబడిని అందించింది. ఇదే సమయంలో చాలా చక్కెర కంపెనీల షేర్లు 110% వరకు ర్యాలీ చేశాయి, తమ ఇన్వెస్టర్లకు తియ్యటి రిటర్న్స్‌ అందించాయి. అంతర్జాతీయ చమురు ధరలు మరోసారి బ్యారెల్‌కు 100…

బెస్ట్ మైలేజ్ ఉన్న ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా? – అయితే ఈ ఐదు కార్లపై లుక్కేయండి!

[ad_1] ఎస్‌యూవీ కార్లు భారతదేశంలో ప్రస్తుతం చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి కోసం డిమాండ్ కూడా చాలా పెరిగింది. అందుకే కార్ల తయారీ కంపెనీలు కూడా ఎ‌స్‌యూవీలను ఎప్పటికప్పుడు ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల చేస్తున్నాయి. ఎస్‌యూవీల ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ స్థలంతో రావడంతో పాటు, అద్భుతమైన పనితీరును కూడా కనబరుస్తాయి….

పారిపోతున్న ఎఫ్‌పీఐలు మన దగ్గర్నుంచి పట్టుకెళ్లిన మొత్తం ₹2,313 కోట్లు

[ad_1] Foreign Portfolio Investors: కొన్ని నెలల క్రితం వరకు, గ్లోబల్‌ మార్కెట్లతో డీకప్లింగ్‌ అయి, ప్రపంచ అస్థిరతతో సంబంధం లేకుండా పెరిగిన ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఇప్పుడు మళ్లీ పాత రోజులకు తిరిగి వచ్చాయి. గ్లోబల్‌ మార్కెట్ల తాళానికి తగ్గట్లు తైతక్కలాడుతున్నాయి. ఇప్పుడు, ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకుల ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపిస్తోంది. 2022లో…