PRAKSHALANA

Best Informative Web Channel

Pakistan Food Crisis

పాకిస్థాన్‌లో ఆకలి కేకలు, 36 శాతం దాటిన ద్రవ్యోల్బణం

Pakistan Food Crisis: మన దేశంలో ద్రవ్యోల్బణం 6 స్థాయికి చేరితే, ధరలు మండిపోతున్నాయంటూ జనం గగ్గోలు పెట్టారు. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును భారీగా పెంచింది. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం మన దగ్గర కంటే ఆరు రెట్లు ఎక్కువ నమోదైంది. ఇక ఆ దేశంలో ధరలు, ప్రజల…