PRAKSHALANA

Best Informative Web Channel

PolyCet

అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై నేడు నిర్ణయం, రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై డీ

[ad_1] Top Headlines Today:  నేడు పట్టాల పంపిణీ అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు,…