కృత్రిమ మేథకు మోదీ బూస్ట్! జీపీయూ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్న కేంద్రం
<p><strong>Artificial Intelligence: </strong></p> <p>దేశంలో ఆర్టిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌’లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.</p> <p>జీపీయూలతో కూడిన కంప్యూటర్ల సముదాయాన్ని జీపీయూ క్లస్టర్‌ అంటారు. ఇందులో ప్రతి నోడ్‌కు జీపీయూ అనుసంధానమై…
చిప్ మార్కెట్కు బలం మందు, ₹1,200 కోట్లు కేటాయించిన కేంద్రం
Semiconductor Investment: భారతదేశాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మన కంటికి కూడా సరిగా కనిపించని సూక్ష్మమైన చిప్లు, ఎలక్ట్రానిక్ రంగంలో, అతి ముఖ్యంగా వాహన ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా సమయంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ఆగిపోవడంతో, ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో…