ఈ రోజు షెడ్యూల్డ్ హెడ్లైన్స్ ఏంటంటే?
[ad_1] భద్రాచలంలో తెలంగాణ గవర్నర్తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. మొదట భద్రాచలం సీతారామస్వామి దర్శించుకుంటారు. తర్వాత ఓ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత గిరిజన అభ్యుదయ భవన్కు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడుతారు. నేడు విశాఖలో జగన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు….