PRAKSHALANA

Best Informative Web Channel

Telangana Updates

మోగనున్న బడి గంట- గద్వాల్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

[ad_1] Top Headlines Today:    నేటి నుంచి బడి గంట గణ గణ తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు…

బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌

[ad_1] Top Headlines Today:   నేడు రైతులు భరోసా నిధులు రైతు భరోసా కింద తొలి విడత నిధులను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. దీంతోపాటు మూడు నెలల్లో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు కూడా విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ…

అవినాష్ బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పబోతోంది- ఈడీ ముందుకు కాంగ్రెస్ నేత

[ad_1] Top Headlines Today:  అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై నేడు తీర్పు అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాాయి. బుధవారం వరకు ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు…

అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై నేడు నిర్ణయం, రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై డీ

[ad_1] Top Headlines Today:  నేడు పట్టాల పంపిణీ అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు,…

మే 19 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

[ad_1] Top Headlines Today: నేడు వాలంటీర్లకు వందన కార్యక్రమం ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి అవార్డులు ప్రదానం చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్నా, సేవా వజ్ర పురస్కారాలు అందించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వె­న్షన్‌ సెంటర్‌లో…

మే 18 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

[ad_1] Top Headlines Today: కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ  తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి రాత్రి మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మే 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొదలుకానున్న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు…

మే 17 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

[ad_1] Top Headlines Today: నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశంభారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమవేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.  తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది.  కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటీవ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…

మే 16 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

[ad_1] Top Headlines Today:  నేడు మత్స్యకార భరోసా నిధులు విడుదల వేట నిషేధ టైంలో జాలరి కుటుంబాల పోషణ కోసం ఇచ్చే మత్స్యకార భరోసా నిధులను ఇవాళ సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈసారి 1,23,519 కుటుంబాలకు లబ్ధిచేకూరేలా 123.52 కోట్లరూపాయల నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 15 నుంజి జూన్ 14 కాలంలో ఏటా…

మే 15 నాటి షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

[ad_1] Top Headlines Today:  యువగళం @ 100 డేస్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు భారీ స్పందన వస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకుంటున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సంఘీభావ యాత్రలు…

ఈ రోజు షెడ్యూల్డ్‌ హెడ్‌లైన్స్ ఏంటంటే?

[ad_1] భద్రాచలంలో తెలంగాణ గవర్నర్తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. మొదట భద్రాచలం సీతారామస్వామి దర్శించుకుంటారు. తర్వాత ఓ హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత గిరిజన అభ్యుదయ భవన్‌కు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడుతారు.   నేడు విశాఖలో జగన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు….