PRAKSHALANA

Best Informative Web Channel

Telecom

జియో వచ్చాక దేశం ఇంతలా మారిందా?, ఈ విషయాలు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు

[ad_1] Reliance Jio 7 Years Of Anniversary: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఓనర్‌ & భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ.. టెలికాం పరిశ్రమలో గేమ్ ఛేంజర్ అయిన రిలయన్స్ జియోను సరిగ్గా ఏడేళ్ల క్రితం, 2016 సెప్టెంబర్‌ 5న ప్రారంభించారు. దేశ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు జియో వెన్నెముకగా మారుతుందని ఆ రోజున ఎవరూ ఊహించలేదు….

ఎయిర్‌టెల్‌ ఇన్వెస్టర్లకు అంబానీ తలనొప్పి – లాభాలు లాక్కునే కొత్త ప్లాన్‌!

[ad_1] Jio – Airtel Tariff Plans War: భారతదేశ ప్రీ-పెయిడ్ మొబైల్ మార్కెట్‌లో రారాజు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్‌ అంబానీ (Mukesh Ambani), ఇప్పుడు పోస్ట్‌-పెయిడ్‌ మార్కెట్‌లోనూ రారాజుగా ఎదిగే ప్లాన్‌లో ఉన్నారు. ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ను (Bharti Airtel) గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ‘ధర’ను ఆయుధంగా వాడుతున్నారు. భారతదేశంలో…

ఇక టెలికాం వంతు, 8500 మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎరిక్సన్!

[ad_1] Ericsson Layoffs : ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలతో కాస్ట్ కట్టింగ్ కు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎరిక్సన్ కంపెనీ ఉద్యోగులకు మెమో పంపినట్లు…

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు ఇప్పట్లో లేనట్లే, మరో ఏడాది ఆగమంటున్న కేంద్ర మంత్రి

[ad_1] BSNL 5G Services: భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్న మూడు ప్రైవేట్‌ కంపెనీల్లో రెండు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌) ఇప్పటికే దేశంలోని ముఖ్య నగరాల్లో 5G సేవలను (5G services) ప్రారంభించాయి. 4G రేట్లకే 5G సేవలు అందిస్తూ, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో, అతి పెద్ద ప్రభుత్వ రంగ…