హైదరాబాద్ లో ఫెడెక్స్, బోయింగ్ పెట్టుబడులు- మంత్రి కేటీఆర్ హర్షం
[ad_1] Minister KTR : హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. అమెరికాకు చెందిన ఫెడెక్స్, బోయింగ్ సంస్థలు తమ కంపెనీలను భాగ్యనగరంలో నెలకొల్పనున్నాయి. ఈ సంస్థలు పెట్టుబడులు పెడతామని ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Two Big…
మార్చి 3న బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ
[ad_1] Rajiv Swagruha Flats : హైదరాబాద్ లో రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో ట్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3న లాటరీ నిర్వహిస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఫిబ్రవరి…
అందుబాటు ధరల్లో హెచ్ఎండీఏ ప్లాట్లు, ఇలా కొనుగోలు చేయొచ్చు!
[ad_1] HMDA Plots Sales : హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) నగర శివారులోని ప్లాట్లను మార్కెట్ రేటుకు విక్రయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండీఏ ప్లాట్లను ఆన్ లైన్ విధానంలో వేలం వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. ధరలు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి ప్రజలు, రియల్…
హైదరాబాద్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు, 2030 నాటికి రూ.36300 కోట్లు!
[ad_1] AWS Investment In Hyderabad :హైదరాబాద్ లోని వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడతామన్న అమెజాన్ సంస్థ హామీ ఇచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్ లో దావోస్ నుంచి మంత్రి కేటీఆర్ వీడియాకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు….
రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకానికి నోటిఫికేషన్, జనవరి 30 వరకు గడువు
[ad_1] Rajiv Swagruha Towers : హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మకానికి పెట్టింది. విడిగా ఫ్లాట్లను కూడా విక్రయిస్తుంది. హైదరాబాద్ లోని పోచారం, గాజులరామారంలో నిర్మాణం పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి హెచ్ఎండీఏ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోచారంలో 4 టవర్లు, గాజులరామారంలో 5 టవర్ల…
ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!
[ad_1] Gold ATM : దేశంలోనే మొదటిసారి గోల్డ్ ఏటీఎం ప్రారంభించడం, దానికి హైదరాబాద్ లో శ్రీకారం చుట్టడం పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బేగంపేట్ లోని అశోక రఘుపతి ఛాంబర్స్ లో శనివారం గోల్డ్ సిక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన గోల్డ్…