PRAKSHALANA

Best Informative Web Channel

Visakha News

ఏపీకి పెట్టుబడుల వెల్లువ, జీఐఎస్ లో రూ.7.44 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్

[ad_1] AP Global Investors Summit 2023 : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) విశాఖలో గ్రాండ్ గా మొదలైంది. దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీఐఎస్ తొలి రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొదటిరోజు(మధ్నాహ్యం 1.30) ఇప్పటి వరకూ రూ.7,44,128 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.     తొలిరోజు పెట్టుబడులు …

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు అంతా రెడీ, అద్భుతంగా ఏర్పాట్లు

[ad_1] AP Global Investors Summit 2023 : విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు అంతా రెడీ, అద్భుతంగా ఏర్పాట్లు [ad_2] Source link

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు 25 దేశాల ప్రతినిధులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం

[ad_1] Minister Gudivada Amarnath : మార్చి 3, 4 తేదీలలో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతికి మరింత ఉపయోగపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు,…

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ఎలాన్ మస్క్, టిమ్ కుక్ ను ఆహ్వానించిన సీఎం జగన్

[ad_1] Visakha Global Investors Summit  : విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ…