[ad_1]
News
lekhaka-Bhusarapu Pavani
Vedanta
Q4
Results:
ప్రస్తుతం
దేశీయ
స్టాక్
మార్కెట్లో
రాబడుల
సీజన్
కొనసాగుతోంది.
ఈ
క్రమంలో
మైనింగ్
కింగ్
వేదాంత
లిమిటెడ్
తన
త్రైమాసిక
ఫలితాలను
విడుదల
చేసింది.మార్చితో
ముగిసిన
నాలుగో
త్రైమాసికంలో
కంపెనీ
నికర
లాభం
రూ.2,634
కోట్లుగా
నమోదు
చేసింది.
గత
సంవత్సరం
కంపెనీ
ఇదే
కాలానికి
రూ.6,027
కోట్ల
నికర
లాభాన్ని
నమోదు
చేసింది.
అంటే
గత
ఏడాది
కంటే
లాభం
56.3
శాతం
క్షీణతను
నమోదు
చేసింది.
ఇదే
క్రమంలో
నాలుగో
త్రైమాసికంలో
ఆదాయం
మాత్రం
స్వల్పంగా
5.4
శాతం
మేర
తగ్గి
రూ.37,225
కోట్లుగా
నమోదైంది.
ఆపరేటింగ్
ఫ్రంట్లో
కంపెనీ
EBITDA
33.4
శాతం
తగ్గి
రూ.
8,754
కోట్లకు
చేరుకుంది.
గతంలో
ఎన్నడూ
లేని
విధంగా
అత్యధిక
ఉచిత
నగదు
ప్రవాహాన్ని
(ప్రీ-క్యాపెక్స్)
రూ.28,068
కోట్లను
అందించింది.
ఇది
వ్యాపార
వృద్దికి
తిరిగి
పెట్టుబడి
పెట్టడంతోపాటు
మా
విలువైన
వాటాదారులకు
ఆకర్షణీయమైన
డివిడెండ్లను
అందించినట్లు
వేదాంత
చీఫ్
ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్
సునీల్
దుగ్గల్
చెప్పారు.
కంపెనీ
1868
మెగావాట్ల
పునరుత్పాదక
పవర్
డెలివరీ
ఒప్పందాలను
ఖరారు
చేసుకున్నట్లు
సునీల్
వెల్లడించారు.
2050
నాటికి
లేదా
అంతకంటే
ముందుగానే
కార్బన్
న్యూట్రల్
గా
మారేందుకు
ఈ
చర్య
సహాయంగా
నిలుస్తుందన్నారు.
సెగ్మెంటల్
పనితీరు
విషయానికి
వస్తే..
జింక్,
సీసం,
వెండి
ఆదాయం
4
శాతం
తగ్గి
రూ.8,254
కోట్లకు
చేరుకుంది.
అలాగే
అల్యూమినియం
ఆదాయం
19.8
శాతం
తగ్గి
రూ.
12,396
కోట్లకు
చేరుకోగా..
రాగి,
ఇనుప
ఖనిజం
విభాగాలు
పుంజుకున్నాయి.
English summary
Vedanta group released Q4 numbers net profit fall drastically than last year
Vedanta group released Q4 numbers net profit fall drastically than last year.
Story first published: Friday, May 12, 2023, 20:58 [IST]
[ad_2]
Source link