PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Wheat: గోధుమ ధరలను నియంత్రిస్తాం.. ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా..

[ad_1]

రష్యా, ఉక్రెయిన్ మన దేశంలో గోధుమల ధర పెరుగుతూ వస్తోంది. దీంతో మేలో గోధుమ ఎగుమతులను నిషేధించింది. అయినా కూడా గోధమల ధర ఎక్కువగానే ఉంది. గోధుమలు, పిండి రిటైల్ ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. గోధుమలు, పిండి ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. ధరలను తగ్గించడానికి పరిష్కారాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *