మళ్ళీ పెరిగిన బంగారం ధరలు; తాజాగా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలిలా!!

[ad_1]

News

oi-Dr Veena Srinivas

|

బంగారం
భగ్గుమంటోంది.సామాన్య,మధ్యతరగతి
ప్రజలు
కొనుగోలు
చేయలేనంతగా
ధరల
దూకుడు
కొనసాగిస్తోంది.
ప్రస్తుతం
అంతర్జాతీయ
మార్కెట్లో
బంగారం
ధరలు
స్థిరంగా
కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ
మార్కెట్లో
స్పాట్
గోల్డ్
రేట్
ఔన్స్
కు
2020
డాలర్ల
వద్ద
ట్రేడవుతోంది.
దేశీయంగానే
బంగారం
ధర
విషయానికి
వస్తే
నేడు
కూడా
బంగారం
ధర
పెరిగిన
పరిస్థితి
కనిపిస్తుంది.

నేడు
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారానికి
100
రూపాయలు
పెరిగి
56,700
రూపాయల
వద్ద
బంగారం
విక్రయించబడుతుంది.
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారానికి
100
రూపాయలు
పెరిగి
61,850
రూపాయల
వద్ద
ప్రస్తుతం
బంగారం
ట్రేడవుతోంది.
హైదరాబాద్
లో
బంగారం
ధర
విషయానికి
వస్తే
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
నేడు
56,700
రూపాయల
వద్ద
ట్రేడ్
అవుతుంది.

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు; తాజాగా తెలుగురాష్ట్రాల్లో బంగారం

హైదరాబాద్
లో
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారం
ధర
61,850
రూపాయల
వద్ద
ప్రస్తుతం
కొనసాగుతుంది.
దేశ
రాజధాని
ఢిల్లీ
లో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
56,850
రూపాయల
వద్ద
ట్రేడ్
అవుతుంటే,
స్వచ్ఛమైన
10
గ్రాముల
బంగారం
ధర
62
వేల
రూపాయల
వద్ద
విక్రయించబడుతుంది.

దేశ
ఆర్థిక
రాజధాని
ముంబైలో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
56,700
రూపాయల
వద్ద
ట్రేడ్
అవుతుంటే,
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారం
ధర
61,850
రూపాయల
వద్ద
విక్రయించబడుతుంది.
బెంగళూరు
లో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
56,750
రూపాయల
వద్ద
ప్రస్తుతం
ట్రేడ్
అవుతుంటే,
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారం
ధర
61వేల
900
రూపాయల
వద్ద
విక్రయించబడుతుంది.

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు; తాజాగా తెలుగురాష్ట్రాల్లో బంగారం

ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని
విజయవాడ,
విశాఖపట్నం,
గుంటూరు,
కడప,
కర్నూలు,
నెల్లూరు,
అనంతపురం,
కాకినాడ,
రాజమండ్రి
నెలలో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
56,700
రూపాయలుగా
ట్రేడ్
అవుతుంటే,
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారం
ధర
61,850
రూపాయలుగా
విక్రయించబడుతుంది.

భారతదేశంలోనే
బంగారం
ధరలు
ఎక్కువగా
ఉండే
తమిళనాడు
రాష్ట్రంలోని
చెన్నై,మధురై,
కోయంబత్తూర్,
సేలం,

రోడ్,
తిరుచ్చి,
తిరునవ్వేలి,
తిరుపూర్
లలో
10
గ్రాముల
22
క్యారెట్ల
బంగారం
ధర
57,200
రూపాయలుగా
ట్రేడవుతుంటే,
10
గ్రాముల
24
క్యారెట్ల
బంగారం
ధర
62,400
రూపాయలుగా
విక్రయించబడుతుంది.

English summary

Gold prices rise again; know the Latest Gold Prices in telugu states!!

Again increased gold prices. Today gold is being sold at Rs 56,700 for 10 grams of 22 carat gold, increased by Rs 100. Gold is currently trading at Rs 61,850 for 10 grams of 24 carat gold, which has increased by Rs 100.

Story first published: Tuesday, May 9, 2023, 12:47 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *