PRAKSHALANA

Best Informative Web Channel

Month: February 2023

interest rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి!

[ad_1] interest rates: ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రజలు సురక్షితంగా డబ్బు దాచుకునే ప్రదేశాల్లో బ్యాంకులు ముందు వరుసలో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి తక్కువ వడ్డీ రేటు కారణంగా.. పోస్ట్ ఆఫీస్ పథకాలు, గవర్నమెంట్ బాండ్లు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా బ్యాంకులు తీవ్ర నగదు…

Eggs : గుడ్లని ఇలా వండి తింటే బాడీలోని కొలెస్ట్రాల్ కరుగుతుందట..

[ad_1] త్వరగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, ఇంటికి వచ్చిన వారికి త్వరగా ఏదైనా హెల్దీ, టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా.. తక్కువ ఖర్చుతోనే ఫుల్ పోషకాలున్న ఫుడ్‌ని తీసుకోవాలనుకున్నా గుడ్డుకి మించిన ఆప్షన్ ఏముంటదని చెప్పండి. గుడ్డుని ఉడికించి, ఫ్రై చేసి, కుర్మాలా చేసి, ఆమ్లెట్‌లా చేసి వామ్మో ఇలా చెప్పుకుంటూ ఎన్నో విధాలుగా ప్రిపేర్…

GDP: క్షీణించిన భారత GDP వృద్ధి రేటు.. Q3లో ఎంతకు పడిపోయిందంటే..

[ad_1] గతేడాదితో పోలిస్తే.. అక్టోబరు-డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి(GDP) గణాంకాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. గతేడాదితో ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం వృద్ధిరేటు మందగించినట్లు వెల్లడించింది. 2021-22 Q3లో 6.3 శాతంగా నమోదైన GDP వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతానికి కుచించుకుపోయినట్లు తెలిపింది. తద్వారా వరుసగా రెండో…

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు 25 దేశాల ప్రతినిధులు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం

[ad_1] Minister Gudivada Amarnath : మార్చి 3, 4 తేదీలలో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతికి మరింత ఉపయోగపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు,…

నెమ్మదించిన వృద్ధిరేటు – భారత జీడీపీ వృద్ధి 4.4 శాతమే!

[ad_1] India’s GDP Q3:  కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. భారత స్థూల జాతీయ ఉత్పత్తి (GDP) 4.4 శాతంగా ఉందని ప్రకటించింది. ‘మూడో త్రైమాసికంలో నికర ధరల (2011-12) వద్ద జీడీపీని రూ.40.19 లక్షల కోట్లుగా అంచనా వేశాం. 2021-22లోని ఇదే సమయంతో పోలిస్తే ఇది రూ.38.51 లక్షల…

ఈ హెల్త్ ప్రాబ్లమ్స్‌ని పట్టించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం

[ad_1] నేడు గుండె ఆగిపోవడం, క్యాన్సర్స్, హైబీపి, ఫాటీలివర్, ఇలా పేర్లు ఏమైనా ప్రాణాంతక సమస్యలు రావడం కామన్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. చాలామంది నేడు గుండె సమస్యలకి గురవుతున్నారు. ఇందులో కొన్నింటికి ట్రీట్‌మెంట్ ఉంటే మరికొన్నింటికి అంచనా వేయడం కష్టమవుతుంది. దీని నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే మొదట్లోనే టెస్ట్…

Adani: వాల్యూయేషన్ గురు షాకింగ్ కామెంట్స్.. అదానీ షేర్ల దూకుడు కారణం అదే..!

[ad_1] హిండెన్ బెర్గ్ నివేదిక.. అదానీ గ్రూప్ రుణాలపై హిండెన్ బెర్గ్ రిపోర్ట్ వెల్లడించిన వివరాలను ఆయన కొంత సమర్థించారు. నివేదిక ఆరోపించినట్లు అదానీ గ్రూప్ చెడ్డ వ్యాపార ఆచరణను కలిగి ఉందని అన్నారు. రిపోర్టు విరుద్ధంగా ఏమీ లేదంటూ అదానీ రుణాల వ్యవహారంలో స్పందించారు. అయితే ఈ రుణాలు కంపెనీకి ఉన్న అధిక పరపతిని…

వ్యవసాయంలో సత్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్ర, తెలంగాణ ర్యాంకులు ఎంతంటే..

[ad_1] మొదటి రెండు రాష్ట్రాలివే: 2005-06 నుంచి 2021-22 మధ్య తెలంగాణ సాధించిన స్థిర అభివృద్ధిని కొనియాడుతూ ఓ నివేదిక విడుదలైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరుని పరిశీలించిన వ్యవసాయ ఆర్థికవేత్తలు దీనిని ప్రచురించారు. సగటున 8.6 శాతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(GSDP)తో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని అందులో ప్రకటించారు. యావరేజ్ GSDP…

మార్చి 5 నుంచి ఆ రాశులవారికి కష్టాలు ప్రారంభం?

[ad_1] జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జనవరి 30, 2023 నుంచి అస్తమించి ఉన్న శనిగ్రహం మార్చ్ 5న కుంభరాశిలో ఉదయించబోతోంది Feature oi-Garikapati Rajesh | Published: Tuesday, February 28, 2023, 16:26 [IST] జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. శని గ్రహం మార్చ్ 5వ తేదీన కుంభరాశిలో ఉదయిస్తోంది. ముఖ్యంగా…

ఈరాశి వారు ఉన్నది వదిలిపెట్టకుండా ఉంటే మంచిది?

[ad_1] శనిగోచారం అనుకూలం ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగంలో మీరు ఉన్నతిని పొందడానికి అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు. అయితే పదోన్నతి పొందినప్పటికీ కార్యాలయంలో మీరంటే నచ్చని కొందరు వ్యక్తుల వల్ల ఆ పదవిని చేపట్టడానికి కొంత సమయం పడుతుంది. ఏప్రిల్…